హైదరాబాద్ : రిలయన్స్ జువెల్స్ తమ 14వ వార్షికోత్సవ సందర్భంగా ఇప్పటికే కొనసాగుతున్న తమ విశిష్టమైన జువెలరీ కలెక్షనకు ఆభార్ను ఒక ఎక్సటెన్షన్గా లాంచ్ చేసింది. ఈ సందర్భంగా రిలయన్స్ జువెల్స్ సీఈఓ సునీల్ నాయక్ మాట్లాడుతూ ఈ కలెక్షన్, క్యాంపైన్ ద్వారా, ఇన్ని సంవత్సరాలగా సపోర్ట్ చేసి, తమపై విశ్వాసం చూపించిన అందరికీ, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. తర్కషి, మేక్రోమ్, క్రోడైట్ ద్వారా ప్రేరణ పొందిన ఆభారీ కలెక్షన్కు మంచి ఆదరణ లభిస్తోంది.