విశాలాంధ్ర,కొమరాడ/పార్వతీపురం: మండలంలోని దళాయిపేట గ్రామానికిచెందిన ధనుకొండ శ్రీనివాసరావు, గేదెలసుశీల దంపతుల రెండవకుమార్తె ధనుకొండ శ్రీనిధి శనివారం విడుదల చేసిన తెలంగాణ ఎంసెట్ ఎంట్రన్స్ ఫలితాల్లో ఇంజనీరింగ్ లో రాష్ట్రస్థాయిలో 10వర్యాంకును సాధించింది. శ్రీనిధి...
వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం జిల్లాకు 2024 ఖరీఫ్ సీజన్ కోసం 29వేళ 283 క్వింటాలు విత్తనాలు కేటాయింపు జరిగిందని, జిల్లాలోని అన్ని మండలాలకు తరలించేచర్యలు తీసుకుంటామని జిల్లా...
విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం మన్యంజిల్లా కేంద్రంలోగల శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాలకు మంగళవారం నాడు రాష్ట్ర కాలేజీయేట్ కమిషనర్ డాక్టరు పోల.భాస్కర్ అదేశాలమేరకు త్రిసభ్య కమిటీసభ్యులు వస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల...
జిల్లా పశువైద్యాధికారి డాక్టరు మన్మదరావు
విశాలాంధ్ర - సీతానగరం : పశుసంపదపై రైతాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ ఎస్.మన్మధరావు పిలుపునిచ్చారు. శుక్రవారంనాడు స్థానిక పశువైద్యకేంద్రంలో సీతానగరం, బలిజిపేట మండలాల...
విశాలాంధ్ర,పార్వతీపురం: అరకు పార్లమెంటుకు పోటీలోఉన్న అభ్యర్థులు 13మంది మాత్రమేనని ఎన్నికల రిటర్నింగ్ అధికారైన పార్వతీపురం మన్యం జిల్లా జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అప్పలనరస పాచిపెంట( సిపిఎం), ఆయుష్...
విశాలాంధ్ర,పార్వతీపురం: సార్వత్రిక ఎన్నికలు నిర్వహణకు ఎన్నికల కమిషన్ నియమించిన సాధారణ , శాంతిభద్రతల పరిరక్షణ పరిశీలకులు ప్రమోద్ కుమార్ మెహర్డ, నయీం ముస్తఫా మన్సూరి లను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ...