Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

డ్రగ్స్‌ కేసులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఈడీ నోటీసులు

డ్రగ్స్‌ కేసు దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కు ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 19వతేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. అయితే డ్రగ్స్‌ కేసులో ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం విధితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img