Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 1,007 కరోనా కేసులు

దేశంలో గడిచిన 4 గంటల్లో దేశంలో 1,007 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,39,023కు చేరాయి. ఇందులో 4,25,06,228 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు.మరో 11,058 మంది చికిత్స పొందుతుండగా, 5,21,737 మంది మరణించారు. ఇక గడచిన 24 గంటల వ్యవధిలో కోవిడ్‌ కారణంగా 26 మంది చనిపోయారు. తాజాగా నమోదైన కొత్త కేసులతో దేశంలో మరణాల సంఖ్య 5,21,736కు చేరుకుంది. ది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.23 శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.03 శాతమని, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 83.03 కోట్ల మందికి కరోనా పరీక్ష చేశామని, ఇందులో బుధవారం ఒక్కరోజే 4,34,877 మందికి టెస్టులు చేశామని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img