Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 13,272 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. కొత్తగా 13,272 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,43,27,890కి చేరాయి. ఇందులో 4,36,99,435 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,27,289 మంది మృతిచెందారు. మరో 1,01,166 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 36 మంది మరణించగా, 13,900 మంది కరోనా నుంచి బయటపడ్డారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.21 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. దేశవ్యాప్తంగా మొత్తం 209.40 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img