Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

దేశంలో కొత్తగా 25,072 పాజిటివ్‌ కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 25,072 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,24,49,306కు చేరింది. ఇందులో 3,16,80,626 మంది బాధితులు కోలుకున్నారు. 4,34,756 మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసుల్లో 3,33,924 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 44,157 మంది కోలుకోగా, 389 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. 24 గంటల్లో 7,95,543 మందికి టీకా ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img