Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశంలో 833 కరోనా కొత్త కేసులు

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 833 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,65,643కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,553 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,22,562 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో ఎనిమిది మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,528కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img