Friday, April 26, 2024
Friday, April 26, 2024

భారీగా తగ్గిన కరోనా కేసులు..4 వేల దిగువకు కేసులు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖంపట్టాయి. గడిచిన 24 గంటల్లో 3,993 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 108 మంది మరణించారు. మరో 8,055 మంది బాధితు కరోనా నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వ్లెడిరచింది.దేశంలో ప్రస్తుతం 49,948 కేసు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కోవిడ్‌తో 5,15,210 మంది మృత్యువాతపడ్డారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 0.46 శాతంగా ఉంది.దేశ వ్యాప్తంగా ఇప్పటి వంకు 179.13 కోట్ల కొవిడ్‌ డోసు పంపిణీ జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img