Friday, April 26, 2024
Friday, April 26, 2024

సంక్రాంతికి.. 124ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రైల్వేశాఖ

సికింద్రాబాద్‌ నుంచి సంక్రాంతి పండగకి అదనంగా 30ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ ల నుంచి రాత్రిపూట బయలుదేరి ఉదయానికి గమ్యస్థానం చేరుకునేలా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని రాకేశ్‌ తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్‌, రిజర్వ్‌ డ్‌ బోగీలు ఉంటాయని వివరించారు. కాగా, సంక్రాంతి సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే 94 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img