Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

గంగాభవాని మఠంకు వాటర్ ట్యాంకు విరాళం

విశాలాంధ్ర- పెద్దకడబూరు : మండల పరిధిలోని బాపురం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని మఠంకు చిన్నతుంబలం గ్రామ సర్పంచ్ బసమ్మ కుమారులు మాల నాగేష్, మాల రామాంజనేయులు మొక్కుబడి కింద శుక్రవారం ఉచితంగా నిర్మించి అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వీరేష్ గౌడ్, శివ, బద్రి, కందనాతి మహాదేవ, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img