ఢల్లీిలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆవరణలో మొట్టమొదటిసారి అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఈ విషయాన్ని వెల్లడిరచారు.ఢల్లీి ఫైర్ సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో దీన్ని ఆసుపత్రిలో ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఆసుపత్రి ఆవరణలోనే అగ్నిమాపకకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలు తలెత్తినపుడు వెంటనే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకకేంద్రం ఉపయోగపడుతుందని డాక్టర్ గులేరియా అన్నారు.