Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎయిమ్స్‌ ఆవరణలో అగ్నిమాపక కేంద్రం

ఢల్లీిలోని ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) ఆవరణలో మొట్టమొదటిసారి అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా ఈ విషయాన్ని వెల్లడిరచారు.ఢల్లీి ఫైర్‌ సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో దీన్ని ఆసుపత్రిలో ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారి ఆసుపత్రి ఆవరణలోనే అగ్నిమాపకకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని, ఆసుపత్రిలో అగ్నిప్రమాదాలు తలెత్తినపుడు వెంటనే మంటలను ఆర్పేందుకు అగ్నిమాపకకేంద్రం ఉపయోగపడుతుందని డాక్టర్‌ గులేరియా అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img