ఒకే రోజు 88 లక్షల మందికి కోవిడ్ టీకా
గడిచిన 24 గంటల్లో భారత్లో 88.13 లక్షల మందికి కోవిడ్ టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తన ట్విట్టర్లో వెల్లడిరచారు. ఒకే రోజు అత్యధిక సంఖ్యలో టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి.ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 55.47 కోట్ల మందికి కోవిడ్ టీకాలు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.