Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఒకే రోజు అత్యధిక సంఖ్యలో టీకాలు

ఒకే రోజు 88 లక్షల మందికి కోవిడ్‌ టీకా

గడిచిన 24 గంటల్లో భారత్‌లో 88.13 లక్షల మందికి కోవిడ్‌ టీకా ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయ తన ట్విట్టర్‌లో వెల్లడిరచారు. ఒకే రోజు అత్యధిక సంఖ్యలో టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి.ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 55.47 కోట్ల మందికి కోవిడ్‌ టీకాలు ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img