Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఎయిర్‌ ఇండియ భవిష్యత్తు వైభవంగా ఉంటుంది

సీఈవో క్యాంప్‌బెల్‌ విల్సన్‌
ఎయిర్‌ ఇండియా భవిష్యత్తు వైభవంగా ఉంటుందని ఆ సంస్థ సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఎయిర్‌ ఇండియాలో విమానాల సంఖ్యను పెంపు అంశంపై త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఎయిర్‌ ఇండియా భవిష్యత్తు భవ్యంగా ఉంటుందని, చాలా ఉత్సాహకరంగా ఉందని, ఇక్కడకు రావడం సంతోషకరంగా ఉందని, కానీ ప్రస్తుతం ఎటువంటి కామెంట్‌ చేయలేనని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img