Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

బసవరాజ్‌ బొమ్మై క్యాబినెట్‌ విస్తరణ..మంత్రుల ప్రమాణస్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై తన మంత్రివర్గాన్ని విస్తరించారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో కొత్తగా 29 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసారి క్యాబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా ఎవరినీ నియమించలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img