Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి-CPI

విశాలాంధ్ర – సూళ్లూరుపేట : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) పట్టణ సమితి ఆధ్వర్యంలో వట్ర పాలెం లోని ముప్పై కుటుంబాల వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఎమ్మార్వో కి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఎమ్మార్వో దీనిపై స్పందిస్తూ అర్హులైన టువంటి పేద వారిని గుర్తించి వాళ్లకు ఇళ్ల స్థలాలు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యులు మోదుగుల పార్థసారథి, పట్టణ కార్యదర్శి ఆనంద్ బాబు, తిరుపతి జిల్లా మహిళా అధ్యక్షురాలు బి చంచమ్మ, వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కార్యదర్శి అబోతుల బాలయ్య, విజయమ్మ వట్రపాళ్యం గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img