Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆకల వర్షంతో నష్టం

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు :- మండలంలోని రాత్రి నుండి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా నూవు రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం క మంగళవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. రైతులు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షం కారణంగా మండలంలోని పలు గ్రామాల్లో కొత్తకోట సమీపంలో వాగు పొంగి ప్రవహిస్తుండటంతో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రాకపోకలకు నిలిచిపోయాయి. ఉప్పుగుండూరు లో ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ నగర్ పరవీడు ఏకలవ్య కాలనీలలో వర్షం కారణంగా నీళ్లు నిలిచి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే బీసీ కాలనీ వద్ద ఉన్న నేల సప్ట నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img