Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

త్రిబుల్ ఐటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా డాక్టర్ రమేష్ బాబు

విశాలాంధ్ర సంతనూతలపాడు : మండలంలోని ఎండ్లూరు డొంక వద్దగల త్రిబుల్ ఐటీ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా డాక్టర్ ఎన్ రమేష్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు వీరు ఇప్పటివరకు వినుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విజయవాడ ప్రిన్సిపాల్ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు .ఆయన గతంలో భౌతిక శాస్త్రవిభాగాధి అధిపతిగా ఎన్ సి సి అధికారిగా పనిచేసి ఉత్తమ అదికారిగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబును త్రిబుల్ ఐటీ డైరెక్టర్ డాక్టర్ బి జయరామరెడ్డి ఫైనాన్షియల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ కె మీరావలి స్టూడెంట్ వెల్ ఫెర్ డీన్ డాక్టర్ కె సుగుణ రావు పి ఆర్ ఓ సంపత్ బాబు తదితరులు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img