Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మద్యం బాటిల్లు స్వాధీనం- కేసు నమోదు చేసిన సెబ్ సీఐ.గురు ప్రసాద్

విశాలాంధ్ర ధర్మవరం:: పుట్టపర్తి అడిషనల్ ఎస్పీ నాగభూషణ, ఎయిర్ఫోర్స్మెంట్ సూపర్డెంట్ సుబ్రహ్మణ్యం ఆదేశాల మేరకు పట్టణంలోని శాంతినగర్ లో సెబ్ అధికారులు దాడి చేశారు. ఇందులో భాగంగా బత్తల శ్రీనివాసులు అనే వ్యక్తి ఇంట్లో 12 ఆర్మీ మద్యం బాటిల్ కలిగి ఉండడంతో, మద్యం పార్టీలను స్వాధీనం చేసుకొని, నిందితున్ని అరెస్టు చేయడం జరిగిందని సీఐ గురు ప్రసాద్ తెలిపారు. మద్యం బాటీలు నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని, కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజన్న కానిస్టేబుళ్లు గిరీష్ కుమార్, మల్లికార్జున, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img