Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

డిగ్రీ సెమిస్టర్ పరీక్షల గది కేంద్రాల ఆకస్మిక తనిఖీ


విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కే హెచ్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ కళాశాల విద్యార్థులకు రెండవ నాలుగవ ఆరవ సెమిస్టర్ పరీక్షలను ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ హుస్సేన్ రెడ్డి, కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ డీల్ ప్రొఫెసర్ రామ్గోపాల్ పలు పరీక్ష గది కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. మౌలిక వసతుల ఏర్పాటు గూర్చి అడిగి తెలుసుకున్నారు. కాఫీలు జరగకుండా కట్టుతిట్టమైన పర్యవేక్షణ ఉండాలని సూచించారు. తదుపరి పరీక్షల ఏర్పాట్లు పట్ల వైశాన్సులర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి, కోఆర్డినేటర్ కిరణ్ కుమార్, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img