Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఈ నెల 15నాటికి గ్రామ కమిటీల నిర్మాణం పూర్తిచేయాలి

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్‌
టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హైదరాబాద్‌లో సమావేశం అయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నాటికి గ్రామ కమిటీలు, 20వ తేదీ నాటికి మండల కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు.మండల కమిటీల తర్వాత జిల్లా అధ్యక్షులను సీఎం కేసీఆర్‌ ప్రకటిస్తారని కేటీఆర్‌ తెలిపారు. పార్టీ కమిటీల్లో మహిళా కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాలని ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్‌ సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img