ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ పార్టీ నేత చాడా వెంకటరెడ్డి అన్నారు. బొగ్గు గనుల ప్రయివేటీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో కేసీఆర్ పోరాటం చెయ్యాలని అన్నారు.