Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆ రెండు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి : చాడా

ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని సీపీఐ పార్టీ నేత చాడా వెంకటరెడ్డి అన్నారు. బొగ్గు గనుల ప్రయివేటీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంతో కేసీఆర్‌ పోరాటం చెయ్యాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img