Friday, April 26, 2024
Friday, April 26, 2024

ధరణి పోర్టల్‌’ను ప్రారంభించి ఏడాది పూర్తి..

‘ధరణి పోర్టల్‌’ను ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ సోమేశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. అనంతరం ధరణి ఏడాది పీరియడ్‌కు సంబంధించి రూపొందించిన పుస్తకాన్ని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ శాఖల సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img