Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నిరాశపరిచింది

: మంత్రి నిరంజన్‌రెడ్డి
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించామని..కానీ నిరాశ పరిచిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.ఏడాదిలో ఎంత ధాన్యాన్ని సేకరిస్తారో చెప్పడం అసాధ్యమన్నారు.యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం చెప్పిందన్నారు. కేంద్రం ఎంత కొనుగోలు చేస్తుందో టార్గెట్‌ చెప్పమన్నామన్నారు. ఏడాదికి ఒకేసారి టార్గెట్‌ ఇవ్వలేమని కేంద్రం చెప్పిందన్నారు. భవిష్యత్‌ కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img