రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళుతున్నాయో అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మీడియాలో కనిపించేందుకు మాట్లాడుతున్నారని అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని, ప్రతి ఎన్నికనూ సవాల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందన్నారు.