Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

11వ గ్రాండ్‌ నర్సరీ మేళాను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

నెక్లెస్‌ రోడ్‌లో ఏర్పాటు చేసిన 11వ గ్రాండ్‌ నర్సరీ మేళాను మంత్రి హరీశ్‌ రావు గురువారం ప్రారంభించారు.. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రాండ్‌ నర్సరీ మేళా ఈనెల 28 వరకు కొనసాగుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుండి 100 పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. నగర వాసులకు ఇది మంచి అవకాశం అన్నారు. ఇళ్ళల్లో మొక్కలు పెంచడం వల్ల చక్కటి వాతావరణం ఏర్పరుచుకోవచ్చని.. మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు. అని అన్నారు. హోమ్‌ గార్డెన్‌, టెర్రస్‌ గార్డెన్‌, వర్టికల్‌ గార్డెన్‌, కిచెన్‌ గార్డెన్‌ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి వేదిక అవుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img