Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

దిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి కేసీఆర్‌ భూమిపూజ

దేశ రాజధాని దిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దిల్లీలోని వసంత్‌ కుంజ్‌లో టీఆర్‌ఎస్‌కు కేటాయించిన స్థలంలో గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమి పూజ చేశారు. ఆయనతో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రతినిధులు ఈ కా్యక్రమానికి హాజరయ్యారు. కార్యాలయం కోసం కేంద్రం 11 వందల చదరపు మీటర్ల భూమిని కేటాయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img