Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాష్ట్రంలో పోడు భూములపై హైకోర్టులో విచారణ

రాష్ట్రంలో పోడు భూములపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఆదివాసులను అడవి నుండి పంపించివేయడాన్ని సవాలు చేస్తూ చెరుకు సుధాకర్‌, పిల్‌ విశ్వేశ్వర్‌ రావు, అదివాసి పోరాట సమితి నేత శ్రవణ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ విచారించారు. పిటిషన్‌కు సంబంధించి ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు… తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img