Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

పొనుగుటవలస లో కాంగ్రెస్ పార్టీ ఇంటింట ప్రచారం

విజయనగరం జిల్లా, రాజాం : రాజాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబాల రాజవర్ధన్ రాజాం మండలంలో పొనుగుటువలస గ్రామం లో ఇంటింట ప్రచారాన్ని ఈరోజు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టనున్న తొమ్మిది గ్యారెంటీలను ఇంటింటికి ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కలిసి తెలియజేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీనీ ఘన సాధించేటట్లు దీవించాలని ఆయన కంబాల రాజ వర్ధన్ కోరారు. ఆయన వెంట ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img