విజయనగరం జిల్లా రాజాం : ఈ రోజు రాజాం టౌన్ లో 17 వ వార్డు టీచర్స్ కోలనీ, ద్వారకానగర్ లో రాజాం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్ బయోపిక్ అభివృద్ధి కార్యక్రమాలు కు సంబంధించిన పుస్తకాలు మరియు సూపర్ సిక్స్ గురించి అవగాహన కల్పిస్తూ వివరిస్తూ జిల్లా బి సి సెల్ అధికార ప్రతినిధి మరిపి జగన్ మోహన్, టీడీపీ సీనియర్ నాయకులు గంధి గోపి ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది.