Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కేంద్రంలో మోడీ కార్పొరేట్ శక్తులకు అండగా నిలవడం అన్యాయం

విశాలాంధ్ర – విజయనగరం టౌన్: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం స్థానిక జిల్లా పోస్టల్ కార్యాలయం వద్ద సిపిఐ జిల్లా కార్యదర్శి ఓమ్మి రమణ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ కామేశ్వరరావు హాజరయ్యారు కేంద్రంలో నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు అండగా నిలవడం అన్యాయం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శులు అశోక్, అలమండ ఆనందరావు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ రంగరాజు, బాయి రమణమ్మ, బి పావని, నాగభూషణం, పొందూరు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img