Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వికసించిన మే పుష్పం…

విశాలాంధ్ర – కొయ్యలగూడెం: వికసించిన మే పుష్పంః మండలంలో కన్నాయిగూడెం గ్రామానికి చెందిన నిమ్మగడ్డ రవీంద్రనాథ్ ఇంటి పెరడులో ఆయన సతీమణి కృష్ణవేణి ఎంతో ఇష్టంగా పెంచుతున్న వివిధ రకాల పూల మొక్కలలోః మే ఃపుష్పాన్ని కూడా పెంచడంతో ప్రతి సంవత్సరం ః మేః నెల లో ఈ పుష్పం పుయడంతో చూపరులను ఆకర్షిస్తుంది. ఈ మే పుష్పం మొక్క తో పాటు బెంగుళూరు నుండి గార్డెన్ పుష్పాల మొక్కలు కూడా తీసుకువచ్చి పెరడులో వేయడంతో పూలన్ని వికసించి ఆహారధకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img