Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

సత్యం, అహింసలనే ఆయుధాలతో జీవితంలో అనేక విజయాలు

: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
గాంధీజీ 152వ జయంతి సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, సత్యం, అహింసలనే ఆయుధాలతో జీవితంలో అనేక విజయాలు సాధించారన్నారు. గాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img