Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

కోర్టుకు హాజరు నుంచి సీఎం జగన్‌కు మినహాయింపు

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరు నుంచి ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ నేత జగన్‌కి మినహాయింపు లభించింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. 2014లో హుజూర్‌నగర్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ జగన్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై మంగళవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాల్‌ విచారణ చేపట్టారు. తదుపరి విచారణను ఏప్రిల్‌ 26కు వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img