Homeఆంధ్రప్రదేశ్ఇన్ఫోసిస్ లో 248 మంది జిఎంఆర్ ఐటి విద్యార్థుల ఎంపిక

ఇన్ఫోసిస్ లో 248 మంది జిఎంఆర్ ఐటి విద్యార్థుల ఎంపిక

- Advertisement -

విశాలాంధ్ర-రాజాం (.విజయనగరం జిల్లా) : ఇటీవల ఇన్ఫోసిస్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్ లో ఈ కళాశాల నుండి 248 మంది విధ్యార్దులు ఎంపికయినట్లు కళాశాల డైరెక్టర్ డా.జె.గిరీశ్ తెలియజేసారు. కళాశాలలో అకాడమిక్స్ తో పాటు విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగు పరిచేందుకు వివిధ రకాల శిక్షణలు ఇవ్వటం వలన ఈ అద్భుత ఫలితాలు సాధించామని కళాశాల ప్రిన్సిపాల్ డా.సి.ఎల్.వి.ఆర్.ఎస్.వి ప్రసాద్ తెలియజేసారు.ఒకే కంపెనీ లో ఇంత పెద్ద మొత్తంలో విద్యార్థుల ఎంపిక పట్ల కళాశాల ప్లేసెమెంట్ విభాధిపతి కిరణ్ కుమార్, కంప్యూటర్ సైన్స్ విభాధిపతి డా.అట్టాడ వెంకట రమణ మరియు వివిధ విభాగాధిపతులు విద్యార్థులను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేసారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు