Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

విజయనగరం జిల్లాలో పులి సంచారం.. స్థానికులు అప్రమత్తంగా ఉండాలన్న అటవీశాఖ

విజయనగరం జిల్లాలో పులి సంచారం వాస్తవమే అని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. పులి సంచారం ఆనవాళ్లు పక్కాగా సేకరించి నిర్ధారించామని అటవీశాఖ పేర్కొంది. మెంటాడ, గజపతినగరం, ఎస్‌.కోట, లక్కవరపుకోట, కొత్తవలస మండలాల్లో పులి తిరుగుతోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దండోరా వేయించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img