కోవూరు. విశాలాంధ్ర.పాటూరు గ్రామ పంచాయతీ కి పరిధిలో గల, మట్టిని కొందరు వైసిపి నాయకులు అండతో, అక్రమంగా శనివారం మట్టిని తరలిస్తుండగా స్థానికులు అడ్డు కొన్నారు,పాటూరు కోళ్ల పామ్ ప్రాంతం లో మట్టిని తరలించి కాంట్రాక్టు పనులకు వైసిపి నాయకులు ఉపయెగించుకొనే క్రమంలో గ్రామస్థులు అడ్డు కొని, ఆందోళన నకు దిగారు, ఇప్పటి అయిన అధికారులు స్పందించి,చర్య లు తీసుకోవాలి అని, రవాణా చేసే యంత్రాంగం ను ఆపారు,