Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

స్మార్ట్‌ స్టోర్‌ విక్రేతలకు ఇండియా ఎస్‌ఎంఇ ఫోరం పురస్కారాలు

ముంబయి: చిన్న, మధ్యతరహా బిజినెస్‌లకు భారతదేశంలో అత్యంత భారీ స్థాయి ప్రభుత్వేతర, లాభరహిత సంఘం ఇండియా ఎస్‌ఎంఇ ఫోరం (ఐఎస్‌ఎఫ్‌) తన వినూత్న తరహా విక్రేతల పురస్కరాల కార్యక్రమం ‘బెస్ట్‌ సెల్లర్స్‌ ఆఫ్‌ ఇండియా అవార్డ్స్‌ 2022-రికగ్నైజింగ్‌ ఫిజిటల్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ సదరన్‌ ఇండియా’ను ప్రకటించింది. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా అత్యాధునిక సాంకేతికతలను అలవర్చుకోవడం, రుణ సదుపాయాలు, డిజిటల్‌ పరిష్కరణల ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ డీల్స్‌ను అందించడమే కాకుండా వృద్ధిని దాఖలు చేస్తున్న రిటెయిలర్ల అసాధారణ సాధనలు, శ్రేష్ఠతకు ఇచ్చే గౌరవమే ఈ పురస్కారాలు. నామినేట్‌ అయిన వారిని ఏప్రిల్‌ 2020 నుంచి మార్చి 2022 మధ్యలో వారి పనితీరును మూల్యాంకనం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img