Monday, May 6, 2024
Monday, May 6, 2024

కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత..

దేశవ్యాప్తంగా రక్షాభందన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ప్రగతి భవన్‌లో జరిగిన రక్షాబంధన్‌ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తన సోదరుడు తారక రామారావుకి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img