Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

జూనియర్ కళాశాలలో అదనపు తరగతి భవన నిర్మాణానికి శంఖుస్థాపన

విశాలాంధ్ర,సీతానగరం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నాడు – నేడు కార్యక్రమంద్వారా మంజూరైన  అదనపు తరగతి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జోగారావు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. శనివారం జరిగిన ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లడుతూ నాడు నేడు ద్వారా ఈకళాశాలకి 70లక్షలు మంజూరు జరిగిందని, ఈనిధులతో పనులు సకాలంలో పూర్తి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బలగ రవనమ్మ,జడ్పీటీసీ  మామిడి బాబ్జీ, మండలపార్టీఅధ్యక్షులు బి చిట్టిరాజు, బలగ శ్రీరాములునాయుడు, కళాశాల ప్రిన్సిపాల్ బొబ్బిలి రేణుక,అధ్యాపకులు, వైసీపీ సీనియర్ నాయకులు, స్థానిక సర్పంచ్ తె ఎంపీటీసీలు గౌరీకిరణ్, బురిడి సూర్యనారాయణ, ఇతరమండల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img