Monday, May 6, 2024
Monday, May 6, 2024

ఈడీ అధికారులకు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి లేఖ..

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఫైలెట్‌ రోహిత్‌ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు లేఖ రాశారు. ఈరోజు విచారణకు హాజరు కాలేనని పేర్కొన్నారు. విచారణకు హాజరయ్యేందుకు మరో వారం రోజుల పాటు గడువు కావాలని లేఖలో కోరారు. ఈనెల 25 వరకు సమయం కావాలన్న ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి విన్నపాన్ని ఈడీ అధికారులు పరిశీలించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img