విశాలాంధ్ర -బొమ్మనహళ్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర విజయవంతం కావాలని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బలరాం రెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు కొత్తపల్లి మల్లికార్జున పేర్కొన్నారు శుక్రవారం బొమ్మనహల్ పాండురంగస్వామి ఆలయంలో లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుతూ 101 కొబ్బరి టెంకాయలను కొట్టి పూజలు చేశారు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి అన్నారు లోకేష్ పాదయాత్ర లో ప్రజలంతా పాల్గొని మద్దతు ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తపల్లి మహేంద్ర అరుణ్ అప్పారావు గ్యాస్ గోవిందు తెలుగు రైతు తాలూకా అధ్యక్షులు ఎర్రగుంట్ల వెంకటేశులు మల్లీడు శీన పయ్యావుల అనిల్ ధనుంజయ పయ్యావుల మోహన్ ఉద్దేహళ్ సైకిల్ షాప్ హనుమంతు నవీన్ సొల్లాపురం బాబు మాజీ డైరెక్టర్ నాగరాజు పెద్ద రామన్న సులేమాన్ దిలీప్ ఎస్ జి వన్నూరు స్వామి దేవేంద్రప్ప అప్పారావు గ్యాస్ గోవిందు నెమక్కల్లు బసప్ప చంద్రగిరి చంద్ర రెడ్డి గోవిందవాడ మహాదేవ్ తదితవ టిడిపి నాయకులు పాల్గొన్నారు