Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

దేశంలో కొత్తగా 34,457 కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 34,457 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,23,56,715కు చేరింది. ందులో 3,61,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో 375 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4.33 లక్షలకు చేరింది. నిన్న 36 వేలమంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img