వచ్చే నెల 8న తెలంగాణ అసెంబ్లీ వెల్ఫేర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11.30గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్లో ఈ సమావేశం జరగనుందని పేర్కొన్నారు. మహిళా, శిశు, డిసేబుల్ అండ్ ఓల్డేజ్ సంక్షేమంపై చర్చ జరుగుతుందని తెలిపారు.