Friday, April 26, 2024
Friday, April 26, 2024

పోతుల సునీత ఎన్నిక పట్ల హర్షం

విశాలాంధ్ర- ఉరవకొండ : ఎమ్మెల్సీగా చేనేతల ఆడపడుచు శ్రీమతి పోతుల సునీత ఎన్నిక పట్ల ఉరవకొండ వైఎస్ఆర్సిపి చేనేత విభాగం నాయకులు టౌన్ బ్యాంక్ అధ్యక్షులు సాదు కుల్లాయి స్వామి, ఆరే రాజశేఖర్, కాసుల అంజి, నటరాజు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేనేత కులాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సీఎం కి కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో పోతుల సునీత మరిన్ని ఉన్నతమైన పదవులను పొందాలని వారు ఆకాంక్షించారు.నూతనంగా ఎన్నికైన ఆమెకి వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చేనేత విభాగం నాయకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img