Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

తెదేపా యువ నాయకుడు మృతి కి నివాళి

విశాలాంధ్ర – రొద్దం : మండల పరిధిలోని కలిపి మరువపల్లి గ్రామము తెలుగుదేశం పార్టీ వీరాభిమాని విజయ్ కుమార్ 45 సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతూ చనిపోగా ఇంటికి వెళ్లి భౌతిక కాయనికి తెలుగుదేశం పార్టీ జెండా కప్పి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియచేసిన తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ విజయ్ కుమార్ బాలకృష్ణ వీరాభిమాని మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img