ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 31,855 నమూనాలు పరీక్షించగా, కొత్తగా 137 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారినపడి విశాఖపట్నంలో ఒకరు మరణించారు. కరోనా నుంచి నిన్న 189 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,705 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 31,855 నమూనాలు పరీక్షించగా, కొత్తగా 137 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ బారినపడి విశాఖపట్నంలో ఒకరు మరణించారు. కరోనా నుంచి నిన్న 189 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,705 యాక్టివ్ కేసులు ఉన్నాయి.