ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.గడిచిన 24 గంటల్లో 156 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 20,69,770 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 14,412 మరణాలు సంభవించాయి. కరోనా నుంచి 20,52,230 మంది రికవరీ చెందారు.