Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 295 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం 20,63,872 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి మరో ఏడుగురు మరణించారు.. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 14,350 మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,830 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img