Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏపీ సర్కారు ఆర్థిక అవకతవకలకు పాల్పడిరది : కేంద్ర ఆర్థికశాఖ

ఏపీ సర్కారు ఆర్థిక అవకతవకలకు పాల్పడిరదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించనట్లు వెల్లడిరచింది. ఈ విషయాన్ని కాగ్‌ నిర్ధారించిందని కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. బడ్జెట్‌ మొదటి విడత సమావేశాల్లో 377 నిబంధన కింద టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు లేవనెత్తిన అంశాలకు కేంద్ర ఆర్థికశాఖ రాతపూర్వకంగా తెలియజేసింది. ఏపీ ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img