Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జంగారెడ్డిగూడెంలో 18కి చేరిన మరణాలు

కొనసాగుతున్న విచారణ
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే 18 మంది మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున అనిల్‌ అనే వ్యక్తి చనిపోయారు. కాసేపటి తర్వాత జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఒడిశా వాసి ఉపేంద్ర మృతిచెందారు. మరోవైపు నాటుసారా మరణాలపై విచారణ కొనసాగుతోంది. జంగారెడ్డిగూడెంలో ఇంటింటికీ వెళ్లి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img